Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన

Tension At Nizamabad BJP Office
x

Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన  

Highlights

Nizamabad: 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన

Nizamabad: నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories