నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు...

Telangana Pranahita Pushkaralu Ending Today 24 04 2022 | Live News Today
x

నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు... 

Highlights

Pranahita Pushkaralu 2022: కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్ర సిరోంచ వద్ద భక్తుల పుణ్యస్నానాలు...

Pranahita Pushkaralu 2022: ఇవాళ్టితో ప్రాణహిత పుష్కరాలు ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్ర సిరోంచ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories