టీపీసీసీ చీఫ్ ఎంపికకు ఏఐసీసీ బ్రేక్
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు తెలంగాణ పిసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉండదన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్. అప్పటివరకు పీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ కొనసాగనున్నట్లు తెలిపారు. సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థనతో.. ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు మాణికం ఠాగూర్. అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేసేందుకు సోనియా గాంధీ కూడా అంగీకరించారన్నారు.
Next Story




