కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రులు

Telangana Ministers  Attended the Komuravelle Mallanna Kalyanam | TS News Online
x

కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవం పాల్గొన్న మంత్రులు హరీష్‌రావు, తలసాని, మల్లారెడ్డి

Highlights

Mallanna Kalyanam: ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Mallanna Kalyanam: కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో మంత్రులు హరీష్‌రావు, తలసాని, మల్లారెడ్డి పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమరించారు. స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories