నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
x
Highlights

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ చట్టాలతో కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేయడానికి కేంద్రం ఆరాటపడుతుందని ఆరోపించారు.

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ చట్టాలతో కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేయడానికి కేంద్రం ఆరాటపడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా... మహబూబ్‌ నగర్‌లో చేపట్టిన బంద్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయం చట్టాలను ఉపసంహరించే వరకు తమ ఉద్యమం ఆగదని అన్నారు మంత్రి. అటు తెలంగాణలోని అన్ని జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories