KTR: ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Telangana Minister KTR  Inaugurated the Double Bedroom Houses in Hyderabad
x

ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Highlights

KTR: దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం తీసుకొచ్చాం

KTR: దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందిరానగర్‌లో17.85 కో్లతో జీ+5 అంతస్తులో ఐదు బ్లాకులలో జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. మరో వారం రోజుల్లో కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories