ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana HC Green Signals for Sale of Government Lands
x

ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Highlights

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి దాఖలు చేసిన పిల్ ను విచారించిన హైకోర్టు.. భూముల విక్రయాన్ని తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. అయితే భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈ-వేలం వంటి పారదర్శక విధానాలు పాటించాలని హైకోర్టు సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories