ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai Reached Delhi
x

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Highlights

Tamilisai Soundararajan: ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసే అవకాశం

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రిని ఆమె కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళసై, కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories