Governor: గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కు ఎంపికైన తమిళసై

Telangana Governor Tamilisai Nominated for the Global Women of Excellence Award
x

ఫైల్ ఇమేజ్


Highlights

Telangana Governor: గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై ప్రతిష్టాత్మాక గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

Telangana: సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందుకు గానూ తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మాక గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2021కు ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన మల్టీ ఎథినిక్‌ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్‌ అనే సంస్థ ఈ అవార్డుకు గవర్నర్‌ను ఎంపిక చేసింది.

గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.ఈ అవార్డును ఈ నెల7 తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకల సందర్భంగా అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories