అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

Telangana Government Will Do Krishnam Raju Funeral Rites
x

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

Highlights

*ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

Krishnam Raju: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories