Telangana: వీఆర్ఏలతో ప్రభుత్వం చర్చలు

Telangana Government Talks with VRAs | TS News
x

Telangana: వీఆర్ఏలతో ప్రభుత్వం చర్చలు

Highlights

Telangana: వీఆర్ఏ ప్రతినిధులను అసెంబ్లీ హాల్లోకి..చర్చలకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Telangana: వీఆర్ఏల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్ఏలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వీఆర్ఏ ప్రతినిధులను అసెంబ్లీ హాల్లోకి.. చర్చలకు ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. వీఆర్ఏల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కార్యాలయానికి వెళ్లి చర్చల్లో పాల్గొన్నారు. వీఆర్ఏల ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. అసెంబ్లీ మినిస్టర్ ఛాంబర్ లో వీఆర్ఏల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్..

Show Full Article
Print Article
Next Story
More Stories