పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
x
Highlights

10వ తరగతి కి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్.

10వ తరగతి కి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక పరీక్ష లు రద్దు చేసిన ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే విద్యార్థుల కు గ్రేడింగ్ ఇవ్వనున్న విద్యా శాఖ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories