KRMB: కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్‌ మరో లేఖ

Telangana Government Another Letter to KRMB
x
కెఆర్ఎంబీ కి లేఖ రాసిన తెలంగాణ సర్కార్ (ఫైల్ ఇమేజ్)
Highlights

KRMB: కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాసిన ఈఎన్‌సీ మురళీధర్‌ * ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని విజ్ఞప్తి

KRMB: కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్‌ మరో లేఖ రాసింది. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కృష్ణాబోర్డు చైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. అనుమతిలేని ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపును అడ్డుకోవాలని, ముచ్చుమర్రి ఎత్తిపోతలు, మాల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి తరలింపును ఆపాలని లేఖలో కోరారు. బనకచర్ల రెగ్యులేటర్‌ నుంచి కూడా నీటి తరలింపు నిలిపివేసేలా చూడాలని కేఆర్‌ఎంబీని లేఖలో కోరారు ఈఎన్‌సీ మురళీధర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories