Kishan Reddy: నిర్మల్‌ జిల్లా త్యాగాల గడ్డ

Telangana Got Independence day on September 17th Says Kishan Reddy
x

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Kishan Reddy: సెప్టెంబర్‌ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది-కిషన్‌ రెడ్డి

Kishan Reddy: నిర్మల్‌ను త్యాగల గడ్డన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చినా.., రాష్ట్రం ఇంకా ఓ కుటుంబం చేతిలోనే ఉందన్నారు ఆయన. ఖాసీంరజ్వి స్థాపించిన పార్టీయే మజ్లిస్ పార్టీ అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories