తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Telangana Formation Day Celebrations in Delhi
x

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Highlights

Delhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Delhi: ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పోరాటంలో అమరవీరులైన వారికి ఈ వేడుకలు అంకితమన్నారు.

తెలంగాణ సాధనలో బీజేపీ అండగా నిలిచిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం 168 మంది బీజేపీ ఎంపీలు ఓటు వేశారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పూర్తి భాగస్వామ్యం అవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories