Congress: గవర్నర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు

Telangana Congress Leaders Met The Governor
x

Congress: గవర్నర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు

Highlights

Congress: 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ అందజేత

Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు... కాసేపట్లో రాజ్‌భవన్‌కు బయల్దేరనున్నారు. రాజ్‌భవన్‌లో టీకాంగ్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నామని నేతలు తెలపనున్నారు. గవర్నర్‌ తమిళిసైని ప్రమాణస్వీకారానికి ఆ‌హ్వానించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories