ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఢిల్లీ బయల్దేరిన మంత్రులు

* రేపు ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు

Dhatripriya
Updated on: 9 March 2023 6:48 PM IST
Telangana Cabinet Meeting Concluded
X

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఢిల్లీ బయల్దేరిన మంత్రులు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్ ఢిల్లీ బయల్దేరారు. రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు మంత్రులు మద్దతు ఇవ్వనున్నారు. రేపు ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలతో ఉత్కంఠ నెలకొంది.

Dhatripriya

Dhatripriya

Next Story