నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం

Telangana Bonalu to Start Today | TS News
x

నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం

Highlights

ఆషాడ బోనాలకు ముస్తాబైన గోల్కొండ కోట

Telangana Bonalu: ఆషాడ బోనాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. నేడు జగదాంబికా అమ్మవారికి భక్తులు మొదటి బోనం సమర్పించనున్నారు. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 2వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories