ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం

Swine flu in Adilabad District
x

ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం

Highlights

Adilabad: ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

Adilabad: అదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ మహిళతో పాటు మరో వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అయితే అప్రమత్తమైన అదికారులు ఆసుపత్రిలో ప్రత్యేక స్వైన్ ప్లూ వార్డును ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories