సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Subbarao Was Shifted From Narasaraupeta to Hyderabad By the Police
x

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

Highlights

Secunderabad Railway Station: సుబ్బారావును హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరసరావుపేట నుంచి సుబ్బారావును పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. సుబ్బారావును రైల్వే పోలీసులు విచారించనున్నారు. విచారణ తర్వాత సుబ్బారావును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories