Telangana SSC: పదో తరగతి పరీక్షల పేపర్లు కుదింపు

SSC Exams to Have Only six Papers in Telangana
x

Telangana: పదో తరగతి పరీక్షల పేపర్లు కుదింపు

Highlights

Telangana SSC Exams 2021: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana SSC Exams 2021: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షకు మార్పులు చేసింది. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లలోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ మేర‌కు ప‌ది ప‌రీక్ష‌ల విధానంపై విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు. వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories