Telangana: పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్ విడుదల చేసిన SSC బోర్డ్

SSC Exams in Telangana | TS News Today
x

పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్ విడుదల చేసిన SSC బోర్డ్

Highlights

Telangana: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పుల కారణంగా ఎస్ ఎస్ సి బోర్డ్ రీ షెడ్యూల్ ప్రకటన..

SSC Exams in Telangana: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ కూడా విడుద‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుండి మే 28 వరకు పదో తరగతి పరీక్షలు. ఈ మేర‌కు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్ షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.



ప‌రీక్ష‌ల టైం టేబుల్..

మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్

మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్

మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)

మే 26(గురువారం) – గ‌ణితం

మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం

మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం

మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1

మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2

జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

Show Full Article
Print Article
Next Story
More Stories