TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు వేగవంతం

Speed Up Investigation In TSPSC Paper Leakage Case
x

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు వేగవంతం

Highlights

TSPSC: ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను చంచల్‌గూడ జైల్లో విచారించనున్న ఈడీ

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను చంచల్‌గూడా జైల్లో విచారించనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories