Hyderabad: గంజాయికి బానిసలుగా మారినవారికి ప్రత్యేక కౌన్సిలింగ్‌

Special Counseling Center Arranged by the Rachakonda CP Mahesh Bhagat
x

సీపీ మహేష్ భగత్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన రాచకొండ సీపీ

Hyderabad: గంజాయికి బానిసలుగా మారిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 7 కిలోల గంజాయిని సీజ్‌ చేసినట్లు వివరించారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి రవాణా అవుతున్నట్లు చెబుతున్న రాచకొండ సీపీ మహేష్‌ భగత్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories