Pocharam Srinivas Reddy: మరోసారి కోవిడ్‌ బారినపడ్డ స్పీకర్‌ పోచారం

Speaker Pocharam Srinivas Reddy Tested Positive for Coronavirus
x

Pocharam Srinivas Reddy: మరోసారి కోవిడ్‌ బారినపడ్డ స్పీకర్‌ పోచారం 

Highlights

Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కొవిడ్ బారిన పడ్డారు.

Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో పోచారం జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories