Hyderabad: జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్‌, మండలి ఛైర్మ

Speaker Pocharam and Council Chairman Gutha Hoist the flag
x

శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Highlights

Hyderabad: శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా.. తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ అవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories