Hyderabad: జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్‌, మండలి ఛైర్మ

Hyderabad: శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Jyothi
Updated on: 17 Sept 2022 10:01 AM IST
Speaker Pocharam and Council Chairman Gutha Hoist the flag
X

శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా.. తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ అవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story