తల్లి ఐఫోన్ కొనివ్వలేదని.. ప్రాణం తీసుకున్న బాలుడు..

X
తల్లి ఐఫోన్ కొనివ్వలేదని.. ప్రాణం తీసుకున్న బాలుడు..
Highlights
Mulugu: ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడి మృతి చెందాడు.
Arun Chilukuri1 Jun 2022 2:00 PM GMT
Mulugu: ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడి మృతి చెందాడు. జిల్లాలోని వాజేడు మండలం ప్రగళపల్లికి చెందిన పాయం సాయి లిఖిత్ ఐఫోన్ కొనివ్వమని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉందని ఇప్పుడు కొనివ్వలేనని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ కోసం వెళ్లి వస్తానని ఇంట్లో నుండి వెళ్లి వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టులో దూకి మృతి చెందాడు.
Web TitleSon Ends Life as Parents Deny Buying Mobile Phone
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు
13 Aug 2022 3:45 AM GMTMilk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMT