ఉమామహేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం..శివుని మహిమ అంటున్న భక్తులు

Maha Shivaratri: తెలుగురాష్ట్రాలో మహాశివరాత్రి వేడుకలు

Jyothi
Published on: 18 Feb 2023 3:44 PM IST
Snake In Uma Maheswara Temple
X

ఉమామహేశ్వర ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం..శివుని మహిమ అంటున్న భక్తులు 

Maha Shivaratri: తెలుగురాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునుండే శివాలయాలకు పెద్దఎత్తున భక్తులు పొటెత్తారు. మహాశివరాత్రి రోజు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ముక్కంటి సన్నిధిలో నాగుపాము ప్రత్యక్షం కావడాన్ని భక్తులు శివుని మహిమే అంటూ అభివర్ణిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story