Kompalli: ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేయించిన ప్రధానోపాధ్యాయుడు.. !

Kompalli: కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ స్కూల్‌లో 7 తరగతి చదువుతున్న విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 11:19 AM IST
Kompalli: ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేయించిన ప్రధానోపాధ్యాయుడు.. !
X

Kompalli: కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ స్కూల్‌లో 7 తరగతి చదువుతున్న విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యార్థి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చెప్పిన మాట వినకపోవడంతో.. 10వ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు దాడి చేయించాడని విద్యార్థి తండ్రి ఆరోపణలు చేశారు. విద్యార్థి తండ్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story