Breaking News: తెలంగాణ కొత్త సీఎస్గా శాంతి కుమారి
తెలంగాణ సీఎస్గా శాంతి కుమారి
తెలంగాణ సీఎస్గా శాంతి కుమారి
CS Shanti Kumari: తెలంగాణ కొత్త సీఎస్గా శాంతికుమారిని నియమించారు. 2025 వరకు పదవిలో శాంతికుమారి కొనసాగనున్నారు. శాంతికుమారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్గా పనిచేస్తున్నారు. మొదట రామకృష్ణరావును ఇంఛార్జ్ సీఎస్గా నియమిస్తారని ప్రచారం జరిగినా.. చివరకు శాంతికుమారిని సీఎస్గా నియమించారు. నిన్న సోమేష్ కుమార్ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ను నియమించింది.
Next Story




