Governor Tamilisai: ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి

Sensational Comments of  Governor Tamilisai
x

Governor Tamilisai: ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి

Highlights

Governor Tamilisai: గత ఎన్నికల్లో ప్రచార సందర్భంగా కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌పై గవర్నర్‌ సీరియస్‌

Governor Tamilisai: గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ప్రచార సందర్భంగా కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌పై గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి అన్నాడంటూ కౌశిక్ రెడ్డిపై గవర్నర్‌ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎలక్షన్‌ కమిషన్‌ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయకూడదని.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైన ఆయుధం గవర్నర్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories