BJP: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన బీజేపీ

Secunderabad Cantonment BJP Candidate Tn Vamsha Tilak
x

BJP: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన బీజేపీ 

Highlights

BJP: కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన

BJP: సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్ పేరును అనౌన్స్ చేసింది. ఆ స్థానం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించగా లేటెస్ట్‌గా బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. కాగా మే 13న ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనుంది ఎన్నికల సంఘం. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories