Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి

Schools to Reopen in Telangana From Feb 1
x

Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి

Highlights

Schools: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి.

Schools: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించింది. స్కూళ్లలో ఖచ్చితంగా కరోనా రూల్స్ పాటించాలని ఆదేశించారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories