సంక్రాంతి సెలవులు ముగియడంతో...పట్నం బాట పట్టిన జనం...

Sankranthi Holidays are over...People on the way to Patnam
x

సంక్రాంతి సెలవులు ముగియడంతో...పట్నం బాట పట్టిన జనం...

Highlights

Pantangi-Korlapadu Tole Plaza: స్వగ్రామల నుంచి హైదరాబాద్‌కు పయనం... విజయవాడ - హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ.

Pantangi-Korlapadu Tole Plaza: సంక్రాంతి సెలవులు ముగియడంతో తెలుగు ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. ఇవాళ్టి నుంచి ఆఫీస్‌లు తెరుచుకోవడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు..

Show Full Article
Print Article
Next Story
More Stories