
Sama Ranga Reddy: ఓట్ల కోసమే బీఆర్ఎస్ మోసపూరిత హామీలు ఇస్తుంది
Sama Ranga Reddy: మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ నంగారెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండుసార్లు మోసపూరిత హామీలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని సామ రంగారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్న ఆయన.. ఓట్ల కోసమే 118 జీవో తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire