రేపు వైఎస్‌ షర్మిల అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Round Table Meeting under the Chairmanship of YS Sharmila Tomorrow
x

రేపు వైఎస్‌ షర్మిల అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Highlights

YS Sharmila: రేపు ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం

YS Sharmila: రేపు YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇక.. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు.. ప్రజా, యువజన, విద్యార్థి సంఘాల నేతలు కూడా హాజరుకానున్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీయేతర పార్టీలతో T-SAVE ఫోరం బలోపేతమవుతోంది. T-SAVE ఫోరం ఆధ్వర్యంలో ఐక్యకార్యాచరణ రూపకల్పన జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కోటి 91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌పై ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే.. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల హామీపై కూడా చర్చించనున్నారు నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories