యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం.. ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

Road Accident In Yadadri District
x

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం.. ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

Highlights

Yadadri: డీసీఎంను ఢీకొన్న పల్సర్ బైక్

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం పల్సర్ బైక్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైక్ వేగంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. మృతుని నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories