Secunderabad: పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి

Road Accident In Secunderabad
x

Secunderabad: పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి

Highlights

Secunderabad: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో రోడ్డుప్రమాదం

Secunderabad: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో రోడ్డుప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories