నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in Nizamabad District
x

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

Nizamabad: టైరు పేలి కారు బోల్తా

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి వద్ద టైరు పేలి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన ఒకే కుటుంబసభ్యులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories