నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Nizamabad: లారీని ఢీ కొట్టిన కారు

Jyothi
Updated on: 13 March 2023 9:15 AM IST
Road Accident In Nizamabad
X

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి 

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో అర్ధరాత్రి సమయంలో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్నినిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. మృతులు మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన వారిగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story