Telangana: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Rising Omicron Cases in Telangana | TS News Today
x

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Highlights

Telangana: ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి

Telangana: తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే బాధితులు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories