సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy visited Ujjain Ammavari of Secunderabad
x

సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించున్న రేవంత్ రెడ్డి

Highlights

Secunderabad: ప్రజలకు విరుద్ధమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రజలకు విరుద్దమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుదని..క్రూరమైన బుద్ధితో పాలించే వారి మనస్సు మార్చాలని అమ్మవారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories