Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy Visited Jogulamba Ammavari Temple In Alampur
x

Revanth Reddy: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories