Revanth Reddy: గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Unveiled the National Flag at Gandhi Bhavan
x

గాంధీభవన్ లో జెండా ఆవిష్కరణ చేసిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం

Revanth Reddy: తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోవత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories