Revanth Reddy: సీఈసీ స్వతంత్రంగా ఉందా..? కేంద్రం గుప్పిట్లో ఉందా..?


టీఆర్ఎస్,బీఆర్ఎస్గా మార్చడం చట్ట విరుద్ధం
Revanth Reddy: సీఈసీ స్వతంత్రంగా ఉందా..? కేంద్రం గుప్పిట్లో ఉందా..?
Revanth Reddy: బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరు మార్చడం సరికాదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఈసీ స్వతంత్రంగా ఉందా? కేంద్రం గుప్పిట్లో ఉందా? అని రేవంత్ ప్రశ్నించారు.
బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం.
— Revanth Reddy (@revanth_anumula) December 19, 2022
దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? pic.twitter.com/Qx1lo0oZI7

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



