కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy Satires on KCR Speech
x

కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Highlights

Revanth Reddy: సభను రాజకీయ విమర్శలకే పరిమితం చేశారని ఆగ్రహం

Revanth Reddy: మనుగోడు సభలో ఎం చేస్తారో చెప్పకుండా కేసీఆర్ మరోసారి ప్రజలను వంచించారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డిండి ప్రాజెక్టు పూర్తి చేయకపోవటంతో మునుగోడులో సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయన్నారు. ఈడీ విషయంలో సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఆదర్శంగా తీసుకుందని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories