
Revanth Reddy: తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా.. ప్రధాని మోడీ మాట్లాడటం ఘోరం
Revanth Reddy: రాహుల్ గాంధీ, మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు
Revanth Reddy: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా మోడీ మాట్లాడటం ఘోరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుసుకాబట్టే రాహుల్ గాంధీ, మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారని రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. మనం బీజేపీని తరిమికొడదామని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా మోడీ మాట్లాడటం ఘోరం.
— Revanth Reddy (@revanth_anumula) September 19, 2023
రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే రాహుల్ జీ మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు …
మనం బీజేపీని తరిమికొడదాం.#PMshouldApologisetoTelangana https://t.co/RrwFhVP1AS

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




