Revanth Reddy: హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే .. రైతు బంధు నిలిచిపోయింది

Revanth Reddy Reacts on Twitter About Rythu Bandhu
x

Revanth Reddy: హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే .. రైతు బంధు నిలిచిపోయింది 

Highlights

Revanth Reddy: ఈ ద్రోహులకు ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదు

Revanth Reddy: రైతు బంధు ఈసీ బ్రేక్ వేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. హరీష్‌రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ ద్రోహులకు ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 15వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories