శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి... నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Paid Tribute To Srikanth Chary
x

శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి... నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

Highlights

* కార్యక్రమానికి హాజరైన కోదండరామ్, హరగోపాల్‌

Revanth Reddy: శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories