Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ కేంద్రానికి ఫిర్యాదు

X
Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ కేంద్రానికి ఫిర్యాదు
Highlights
Revanth Reddy: ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణ
Rama Rao21 April 2022 1:45 AM GMT
Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంగా వ్యవరిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కౌంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ,సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశారు. రబీ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనిశ్చితి, గందరగోళం, ఆలస్యం వల్ల ధాన్యం సేకరణలో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల మధ్య దళారులకు, మిల్లర్లకు రైతులు పంట అమ్ముకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ ఉదాసీనత వల్ల దాదాపు 35% నుండి 40% మంది రైతులు దోపిడీకి గురయ్యారని లేఖలో వివరించారు.
Web TitleRevanth Reddy Complains to the Central Government about Telangana CM KCR
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
LIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMTHeart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే..!
19 Aug 2022 9:30 AM GMTమునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్
19 Aug 2022 8:47 AM GMT